IPL 2023: ఐపీఎల్ నేడే ప్రారంభం... తొలి మ్యాచ్లో గుజరాత్తో చెన్నై ఢీ.. ధోనీ ఆడేనా.?
క్రికెట్ ప్రేమికులకు దాదాపు రెండు నెలలపాటు పండగే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ నేటి నుంచి(శుక్రవారం) ప్రారంభంకానుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.
తొలిమ్యాచ్ సంబరాలు కన్నుల విందుగా సాగనున్నాయి. గతేడాదే లీగ్లో అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుజరాత్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో తొలిసారే కెప్టెన్గా గుజరాత్కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్య ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు.
Latest News
IPL 2023: ఐపీఎల్ నేడే ప్రారంభం... తొలి మ్యాచ్లో గుజరాత్తో చెన్నై ఢీ.. ధోనీ ఆడేనా.?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment