1.‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తక రచయిత?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) వావిలాల గోపాలకృష్ణయ్య
3) వెంకట రంగయ్య
4) రావి నారాయణ రెడ్డి
2. 1911లో విశాలాంధ్ర చిత్రపటాన్ని తయారు చేసిన కాంగ్రెస్ నాయకుడు?
1) మాడపాటి హనుమంతరావు
2) కొండా వెంకటప్పయ్య
3) స్వామి రామానంద తీర్థ
4) నీలం సంజీవరెడ్డి
3. ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం’ తన నివేది కను కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పిం చింది?
1) 1955, సెప్టెంబర్ 30
2) 1953, డిసెంబర్ 29
3) 1955, సెప్టెంబర్ 29
4) 1953, అక్టోబర్ 30
4. కింది వారిలో ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ’ సంఘంలో సభ్యులు కానివారు?
1) సయ్యద్ ఫజల్ అలీ
2) హృదయాంథు కుంజా
3) ఎస్కే థార్
4) కేఎం ఫణిక్కర్
5. విశాలాంధ్రను వ్యతిరేకించిన తెలంగాణ అగ్రనాయకులు?
1) కేవీ రంగారెడ్డి 2) మరి చెన్నారెడ్డి
3) జేవీ నర్సింగరావు 4) పై అందరూ
6. మొదటి విశాలాంధ్ర సభ సమావేశం-1950 ఎవరి అధ్యక్షతన జరిగింది?
1) స్వామి రామానంద తీర్థ
2) హయగ్రీవాచారి
3) టంగుటూరి ప్రకాశం పంతులు
4) పుచ్చలపల్లి సుందరయ్య
7. ‘విశాలాంధ్ర నిర్మాణం యావదాంధ్రుల జన్మహక్కు’ అని నినాదం ఇచ్చింది?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) రావి నారాయణ రెడ్డి
3) టంగుటూరి ప్రకాశం పంతులు
4) స్వామి రామానంద తీర్థ
8. సయ్యద్ఫజల్ అలీ అధ్యక్షతన ఎస్ఆర్సీని కేంద్రం ఎప్పుడు నియమించింది?
1) 1953, డిసెంబర్ 29
2) 1954, డిసెంబర్ 29
3) 1955, సెప్టెంబర్ 30
4) 1953, నవంబర్ 29
9. 1949, నవంబర్లో విశాలాంధ్ర మహాసభ ను విజయవాడలో స్థాపించింది?
1) కొండా వెంకటప్పయ్య
2) అయ్యదేవర కాళేశ్వరరావు
3) మామిడిపూడి వెంకటరంగయ్య
4) బెజవాడ గోపాల్ రెడ్డి
10. కింది వారిలో ప్రత్యేక తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉన్న ఆంధ్ర నాయకులు?
1) ఎన్జీ రంగా
2) దరువూరి వీరయ్య
3) నడింపల్లి నరసింహారావు
4) పై అందరూ
Answers
1-1, 2-2, 3-1, 4-3, 5-4, 6-2, 7-3, 8-1, 9-2, 10-4.
No comments:
Post a Comment