టోక్యో పారాలింపిక్స్: 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలతో అదరగొట్టిన భారత్

 





టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. మొత్తం 19 పతకాలను సాధించింది.

పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలను గెలుపొందారు.

ఆటలకు చివరి రోజు, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు కృష్ణ నాగర్ పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, సుహాస్ యతిరాజ్ రజత పతకాన్ని సాధించారు.

No comments:

Post a Comment