Indian History Questions in Telugu Part-6

Indian History Questions in Telugu Part-6



1. తమిళ వేదాలుగా ప్రసిద్ధ్ది పొందిన గ్రంథం కానిది ఏది?
1) అప్పర్
2) సంబందార్
3) మణిక్కవీగరల్
4) పెరియపురాణం

2. తొలి మధ్యయుగ భారతీయ సమాజాన్ని ‘ఈ వ్యవస్థ స్వతంత్ర రైతాంగ విధానం కలిగిన వ్యవస్థ’గా పేర్కొన్న వ్యక్తి?
1) హర్బన్స్ముఖియా
2) బర్టన్ స్టీన్
3) నీలకంఠశాస్త్రి
4) కోశాంబి

3. తొలి మధ్యయుగంలో మారక ద్రవ్యంగా చెలామణి అయినవి?
1) బంగారు నాణేలు
2) గవ్వలు
3) వెండి నాణేలు
4) రాగి నాణేలు

4. ‘ఇండియన్ ఫ్యూడలిజం’ గ్రంథ రచయిత ఎవరు?
1) కోశాంబి
2) బర్టన్ స్టెయిన్
3) ఆర్.ఎస్. శర్మ
4) హర్బన్స్ ముఖియా

5. సమాజ పరిణామ క్రమాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే అత్యుత్తమ విధానం ఏమిటి?
1) రాజవంశాల ప్రకారం
2) రాజకీయ విధానం
3) ఆర్థిక విధానం
4) సామాజిక విధానం

6. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది?
1) చరిత్రపూర్వయుగంలో
2) ప్రాచీనయుగంలో
3) శిలాయుగంలో
4) చారిత్రక సంధి యుగంలో


7. దక్షిణ భారత భూస్వాములకు, ఐరోపా భూస్వాములకున్న అన్ని హక్కులున్నట్లు తెలిపిన చరిత్రకారుడు ఎవరు?
1) హేమచంద్రరాయ్
2) ఎ. అప్పాదొరై
3) ఆర్. ఎస్. నంది
4) నోబోరు కరాషిమా

8. ఘూర్జర ప్రతిహార శాసనాల్లో ‘ఖలబిక్షా’ అనే పన్ను దేనిని సూచిస్తుంది?
1) ఉత్పత్తిలో భాగం
2) నూర్పిడి పన్ను
3) సంతతి లేని వారిపై పన్ను
4) నిధులపై పన్ను

9. తొలి మధ్యయుగాల్లో సముద్ర వ్యాపారంలో ప్రఖ్యాతి గాంచినవారు?
1) చైనీయులు
2) భారతీయులు
3) అరబ్బులు
4) యూరోపియన్లు

10. జతపరచండి.
1) ‘టెంపుల్స్ యాజ్ ల్యాండెడ్ మ్యాగ్నెట్స్ ఇన్ ఎర్లీ మిడీవల్ సౌత్ ఇండియా 700 - 1300 A.D.'
2) ‘టెంపుల్ మనీ లెండింగ్ అండ్ లైవ్ స్టాక్ రిడిస్ట్రిబ్యూషన్ ఇన్ ఎర్లీ తాంజోర్’
3) ‘గ్రోత్ ఆఫ్ రూరల్ ఎకానమీ ఇన్ ఎర్లి ఫ్యూడల్ ఇండియా’
4) ‘సౌత్ ఇండియన్ హిస్టరీ అండ్ సొసైటీ’
A. నోబోరు కరాషిమా
B. ఆర్. ఎస్ . నంది
C. డి.ఎన్. ఝా
D. హేమచంద్రరాయ్
E. జార్జ్. డబ్ల్యూ. స్పెన్సర్
1) 1 -C, 2 - E, 3 - B, 4 - A
2) 1 - A, 2 - B, 3 - D, 4 - C
3) 1 - A, 2 - B, 3 - C, 4 - D
4) 1 - D, 2 - E, 3 - B, 4 - A

11. భారతదేశంలో ప్రథమ భూదాన శాసనం ఎవరి కాలానికి చెందింది?
1) మౌర్యుల కాలం
2) కుషాణుల కాలం
3) శాతవాహనుల కాలం
4) గుప్తుల కాలం

12. రెండో ప్రవరసేనుడు వేయించిన శాసనం ఏది?
1) మాగల్లు దాన తామ్ర శాసనం
2) మొగలుట్ల దాన తామ్ర శాసనం
3) ఉత్తరేశ్వర దాన తామ్ర శాసనం
4) చమ్మక్ తామ్ర శాసనం

13. బ్రాహ్మణేతర గ్రామాల్లో పాలనాసమితిని ఏ పేరుతో పిలిచేవారు?
1) సభ
2) పరుదాయి
3) ఉర్
4) బ్రహ్మదేయ

14. ఖండఖ్యాదక గ్రంథ రచయిత ఎవరు?
1) భాస్కరాచార్యుడు
2) బ్రహ్మగుప్తుడు
3) ఆర్యభట్ట
4) వరహమిహిరుడు

15. మన దేశంలో అంకెల ఆవిర్భావానికి కారణమైన లిపి?
1) ఖరోష్టి లిపి
2) దేవనాగరి లిపి
3) చిత్ర లిపి
4) బ్రాహ్మీ లిపి

16. జతపరచండి.
1. అష్టాంగ సంగ్రహం. A. నాగార్జునుడు
2. చికిత్సాసార సంగ్రహం B.మాధవకరుడు
3. రుగినిశ్చ గ్రంథం C. చక్రసాగి దత్తుడు
4. రసరత్నాకరం D. వాగ్భాటుడు
1) 1 -D, 2 - C, 3 - B, 4 - A
2) 1 - A, 2 - B, 3 - C, 4 - D
3) 1 - C, 2 - D, 3 - A, 4 - B
4) 1 - D, 2 - C, 3 - B, 4 - A

17. ‘తైలోపీడ’ యంత్రాన్ని గురించిన శాసనం ఏ రాష్ట్రంలో ఉంది?
1) మధ్యప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్

18. ఇటుకలను ఏ మతస్థులు తమ కట్టడాల్లో ఉపయోగించారు?
1) ఇస్లాం
2) హిందూ
3) బౌద్ధులు
4) జైనులు

19. విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించింది ఎవరు?
1) కృష్ణదేవరాయలు
2) హరిహరరాయలు
3) లోకమహాదేవి
4) తిరుమలాంబ

20. తొలి మధ్యయుగ భారతీయ సమాజంలో ఉప్పు వ్యాపారులను ఏమని పిలిచేవారు?
1) నేమిక వాణిక
2) అయ్యావళి
3) వణికులు
4) పెదాయో

21. ప్రపంచానికే కేంద్రంగా అరబ్బు భౌగోళికులు పేర్కొన్న నగరం ఏది?
1) ఢిల్లీ
2) ఉజ్జయినీ
3) కచ్
4) కన్యాకుమారి

22. ‘యుక్తి కల్పతరువు’ అనే రాజనీతి గ్రంథకర్త ఎవరు?
1) బిల్హణుడు
2) భాస్కరాచార్యుడు
3) పరామర భోజుడు
4) పావులూరి మల్లన

ANSWERS:
1)4 2)1 3)2 4)3 5)3 6)1 7)4 8)2 9)2 10)2 11)3 12)4 13)3 14)2 15)4 16)1 17)2 18)3 19)3 20)1 21)2 22)3

Indian History Questions in Telugu Part-5

No comments:

Post a Comment