గ్రూపు-2 మెయిన్స్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 4న విడుదల చేసింది.
1:2 నిష్పత్తిలో 858 మంది అర్హుల జాబితా ను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాను కమిషన్ నోటీస్ బోర్డులో ఉంచడంతో పాటు వైబ్‌సైట్‌లో కూడా పొందుపరిచినట్టు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గ్రూపు-2 మెయిన్స్ ఫలితాలు విడుదల కోసం క్లిక్ చేయండి

No comments:

Post a Comment