జనవరి 26న డామన్, దాద్రానగర్ ఆవిర్భావ దినోత్సవం

కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ దీవులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం 2020 జనవరి 26 నుంచి అమల్లోకి రానుంది.
Current Affairsఈ కొత్త కేంద్రపాలిత ప్రాంత ఆవిర్భావ దినోత్సవాన్ని జనవరి 26న నిర్వహించుకోవాలని కేంద్ర హోంశాఖ డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విలీనంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9 నుంచి 8కి తగ్గుతుంది.

చదవండి : రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఆమోదం

No comments:

Post a Comment