INDIAN BAGS 3 MEDALS AT 21st COMMON WEALTH GAMES

8వ రోజు కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు 3 పతకాలు

Common Wealth Games-2018

  8వ రోజు ( 2018 ఏప్రిల్‌ 12) జరిగిన  కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ 7 పతకాలను సాధించింది. 
ఇండియా కామన్వెల్త్‌ క్రీడల్లో ఇప్పటివరకు 14 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది.
విజేతలు:
రెజ్లింగ్‌ విభాగంలో 
  • సుశీల్‌ కుమార్‌-స్వర్ణం-74కేజీ
  • రాహుల్‌ అవారె-స్వర్ణం-57కేజీ
  • బబిత ఫొగాట్‌-రజతం-53కేజీ
  • కిరణ్‌-కాంస్యం-76కేజీ
డిస్కస్‌ త్రో విభాగంలో
  • సీమా పునియా-రజతం
  • నవజీత్‌ దిల్లాన్‌-కాంస్యం
షూటింగ్‌ విభాగంలో 
  • తేజస్విని సావంత్‌-రజతం

No comments:

Post a Comment